భారతదేశ చరిత్రలో 26/11 ముంబై ఉగ్రదాడులు ఎప్పటికీ మాయని గాయం. ఆ రోజు జరిగిన మారణకాండను తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. సామాన్య ప్రజలే కాదు, ఎందరో సినీ ప్రముఖులు కూడా ఆ భయంకరమైన రాత్రికి సాక్ష్యులుగా నిలిచారు.