కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.