ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో ఈ లోహాల ధరలు అమాంతం పెరిగిపోయాయి.