BRS Campaign: ఇవాళ నాలుగు సభల్లో పాల్గొంటున్న కేసీఆర్ !

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంకా కొద్ది రోజులే టైమ్ ఉండటంతో సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ.

Post Published By: dialnews
Updated : 22 November 2023, 11:24 AM IST

Published : 
  • 22 November 2023, 11:24 AM IST

Exit mobile version