కంగారూ గడ్డపై ఒకే ఒక్కడు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఆధిపత్యానికి తెరపడింది. వరుసగా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలన్న ఆశలు బాక్సింగ్ డే టెస్టుతోనూ ముగిసిపోాగా.. కనీసం సిరీస్ ను సమం చేయాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు.