CM Revanth Reddy : జిల్లాల విభజన సరిగా లేదు … త్వరలోనే కమిషన్

తెలంగాణలో త్వరలో జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు రాబోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ప్రాతిపదిక లేకుండా ఇష్టమొచ్చినట్టు విభజించారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే జిల్లాల శాస్త్రీయ విభజనకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు.

Post Published By: dialnews
Updated : 7 January 2024, 9:20 AM IST

Published : 
  • 7 January 2024, 9:20 AM IST

Exit mobile version