ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంటుంది. మొత్తం నాలుగు బృందాలుగా ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు శనివారం వరకు కొనసాగే అవకాశం ఉంది.