Galla Jayadev: రాజకీయాలకు గల్లా గుడ్ బై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయన్న ఎంపీ

2024 ఎన్నికల్లో పోటీ చేయబోవడ లేదన్నారు. ప్రభుత్వాలు తనను టార్గెట్ చేసినందువల్ల మౌనంగా ఉండలేక, వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించాల్సి ఉన్నందున రాజకీయాలకు దూరమవుతున్నట్లు తెలిపారు. ఆదివారం గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు.

Post Published By: narender Thiru
Updated : 28 January 2024, 2:47 PM IST

Published : 
  • 28 January 2024, 2:47 PM IST

Exit mobile version