ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్ జాంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇప్పుడు అదే పోలీసులు కుమారి ఆంటీని ఫాలో అవుతున్నారు. మళ్లీ కేసు పెట్టడానికి కాదు లేండి. కుమారి ఆంటీ డైలాగ్ను.. వాహనదారుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు యూజ్ చేస్తున్నారు.