Ayodhya Rama Mandir : అతగాడి కారణంగా అయోధ్యకు వెళ్ళలేకపోయిన ఎన్టీఆర్!

అయోధ్యలో(Ayodhya) బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ(Prana pratishtha) కార్యక్రమానికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఆయన హాజరు కాకపోవడానికి పరోక్షంగా బాలీవుడ్ (Bollywood) యాక్టర్ (Actor) సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కారణమని తెలుస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 January 2024, 11:09 AM IST

Published : 
  • 23 January 2024, 11:09 AM IST

Exit mobile version