IAS Smita Sabharwal : గొంతు వణికినా నిజమే మాట్లాడతా.. స్మిత.. నువ్ మారవా తల్లీ..

ఐఏఎస్ స్మితా సబర్వాల్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ.. స్మిత చేసిన పోస్ట్ తీవ్ర వివాదంగా మారింది. దివ్యాంగులకు ఐఏఎస్ పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తూ ఆమె రాసుకొచ్చిన రాతలు.. ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 July 2024, 6:00 PM IST

Published : 
  • 25 July 2024, 6:00 PM IST

Exit mobile version