ఆంధ్రప్రదేశ్ లో జీడిపాకం సీరియల్ లాగా కొనసాగిన టీడీపీ, బీజేపీ, జనసేన (TDP, BJP, Jana Sena) మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. ఈనెలలో మూడు పార్టీలు కూడా అన్ని నియోజకవర్గాలకు తమ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేస్తాయి. మోడీ, అమిత్ షా లాంటి నేతలతో బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది.

If there is no transfer of votes.. the alliance will be original!