KCR : కేంద్రమంత్రిగా కేసీఆర్ ! బీజేపీతో BRS దోస్తీ ?

తెలంగాణలో BRS పార్టీ ఇక కనిపించదా అని ఆ పార్టీ నేతలకు డౌట్ వస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అటు బీజేపీతో కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలో మంతనాలు చేస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 July 2024, 2:30 PM IST

Published : 
  • 12 July 2024, 2:30 PM IST

Exit mobile version