హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ BJPఅభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతిఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఆమె తీరుపై పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Madhavilata riot in polling center.. Case registered against Madhavilata