పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే.. ఉభయసభల్లో మంటలు రేగాయ్. అన్ని అంశాలను పక్కనపెట్టి.. మణిపుర్ వ్యవహారం మీదే చర్చ జరపాలని ఉభయ సభల్లోని విపక్షాలు పట్టుపట్టాయ్. దీంతో ఇరు సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయ్.

Monsoon Sessions started in Delhi Parliament Prime Minister Sonia consulted on health