తిరుమలని భ్రష్టుపట్టించింది ఎవరు? వెంకన్న ప్రతిష్టని దిగజార్చింది రాజకీయాలు కాదా?

ఆంధ్రప్రదేశ్ అంటేనే దేశమంతా ఒక రకమైన అసహ్యకరమైన భావనతో చూస్తోంది. వైసిపి ,టిడిపి పార్టీలు గడచిన 10 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని తమ అధికారం కోసం ఏ స్థాయికి అయినా దిగజారి చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండింటికి జనసేన కూడా తోడైంది .

Post Published By: Vencateshg
Updated : 24 September 2024, 6:03 PM IST

Published : 
  • 24 September 2024, 6:03 PM IST

Exit mobile version