Priyanka Gandhi: ఈనెల 31న తెలంగాణకు ప్రియాంక గాంధీ.. పాలమూరు ప్రజాభేరి సభకు హాజరు

ఈనెల కొల్లాపూర్ వేదికగా జరిగే ప్రజా భేరి సభకు హాజరుకానున్న ప్రియాంకా గాంధీ. జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొందరు సభ్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు ప్రారంభించారు.

Post Published By: Srikar Creator
Updated : 23 October 2023, 7:50 AM IST

Published : 
  • 23 October 2023, 7:50 AM IST

Exit mobile version