Raghu Rama Krishna Raju: రేపే టీడీపీలోకి రఘురామ.. అసెంబ్లీ టిక్కెట్ కన్ఫామ్..

కూటమి పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి వెళ్ళగా.. అక్కడ RRRకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టిక్కెట్ కేటాయించింది. ఆ టిక్కెట్టు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల దగ్గర పైరవీ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 4 April 2024, 3:33 PM IST

Published : 
  • 4 April 2024, 3:33 PM IST

Exit mobile version