బీఆరెస్ ను బొంద పెట్టి… ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం: రేవంత్ రెడ్డి
ఏ అభివృద్ధీ చేయకుండా ఓట్లు అడగడానికి వచ్చే బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంతో సంక్షేమ రాజ్యం వస్తుందని ఎన్నికల ప్రచారసభల్లో తెలిపారు