లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ (BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ చేవేళ్లే (Chevelle) ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjith Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామ లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు. ఇదే విషయాన్ని రంజిత్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా తెలిజయేశారు.

Sitting MP, MLA into Congress.. We opened the gates.. An MP.. MLA crossed the gate.. 4 other MLAs were on the side.