రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినప్పటికీ.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోమవారం సీట్ల విషయంలో ప్రకటన ఉంటుంది.