ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ, టీడీపీ ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే 11 మంది ఇంఛార్జులను మార్చిన జగన్.. మరో 60 మంది ఎమ్మెల్యేలను కూడా ఛేంజ్ చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేసినట్టు.. నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడమేంటి అంటున్న బాబు.. తాను మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా టీడీపీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తానని ప్రకటించారు.

TDP ticket is only what people say..! Babu's counter plan to Jagan's plan