The worst train accident in Vizianagaram in Andhra Pradesh is known Helpline numbers, diverted trains and many trains have been canceled by the authorities on Monday in the wake of the accident
ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుక విశాఖ రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరుతుంది. ముందు వెల్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య తలెత్తడంతో కంటకపల్లి నుంచి పలాస రైలు చాలా నెమ్మదిగా ట్రాక్ పై కదులుతుంది అని ప్రయాణికులు చెప్తున్నారు. ఈ అదే సమయంలో వెనుక నుంచి రైలు ఢీకొన్నట్లు రైలు ప్రయాణికులు వివరించారు.రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. 17 గంటలకు పైగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య 14 మృతి, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఘటన పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ ఆరా తీస్తున్నారు.
ప్రమాద ఘటనపై హెల్ప్ లైన్ నంబర్లు..
దారి మళ్లించిన రైళ్లు ఇవే..
ఈ ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.
రద్దయిన రైళ్లు..
SURESH