These are the new rules to be implemented by the central government from October
కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలు, ప్రభుత్వ.. ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెలా ఏవో ఒక కొత్త రూల్స్ ని తీసుకువస్తూ ఉంటాయి. అయితే గతంలో మనకు పాన్ ఆధార్ అనుసంధానం చేయాల్సిందే అనే రూల్ అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా ఇలాంటి రూల్స్ నే అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నాయి పలు సంస్థలు. వీటిలో కొన్ని అక్టోబర్ 1తో గడువు ముగియనుండగా మరి కొన్నింటికి గడువు ప్రారంభం కానుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే..
T.V.SRIKAR