కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయ్. పొంగులేటి చేరికతో కాంగ్రెస్కు మరింత బలం చేకూరినట్లు అయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ ఖాయం అనుకుంటున్న సమయంలో.. రేవంత్ మాటలు ఇప్పుడు సీన్ మళ్లీ మొదటికి తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయ్. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయ్.

TPCC Chairman Revanth Reddy made sensational comments on free electricity for farmers