Revanth Reddy: బస్సు యాత్ర చేస్తే అధికారం ఖాయమా ? కర్ణాటక ప్లాన్ తెలంగాణలో ఫలిస్తుందా ?కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఏంటి ?

ఎన్నికలంటేనే యాత్రలు మొదలవుతాయి.. పాదయాత్ర.. బస్సు యాత్రలు.. ప్రజలకు చేరువయ్యేందుకు ఓటుబ్యాంక్‌ను పెంచుకునేందుకు నాయకులంతా యాత్రలు చేస్తూనే ఉంటారు. ప్రజల్లో ఎంత తిరిగితే అంతగా పార్టీకి ,అభ్యర్థులకు లాభిస్తుందన్నది యాత్రలను నమ్మేవారి రాజకీయ సిద్ధాంతం.

Post Published By: Srikar Creator
Updated : 19 June 2023, 10:11 PM IST

Published : 
  • 19 June 2023, 10:11 PM IST

Exit mobile version