Yadadri : యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. కాగా పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి భారీగా తరలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యాకల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణ నెలకొంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 December 2023, 5:29 PM IST
1 / 16 \"Zoom\"
2 / 16 \"Zoom\"
3 / 16 \"Zoom\"
4 / 16 \"Zoom\"
5 / 16 \"Zoom\"
6 / 16 \"Zoom\"
7 / 16 \"Zoom\"
8 / 16 \"Zoom\"
9 / 16 \"Zoom\"
10 / 16 \"Zoom\"
11 / 16 \"Zoom\"
12 / 16 \"Zoom\"
13 / 16 \"Zoom\"
14 / 16 \"Zoom\"
15 / 16 \"Zoom\"
16 / 16 \"Zoom\"

Published : 
  • 10 December 2023, 5:29 PM IST