

దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్



బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మంగళవారం నిర్వహించారు



శాఫ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది



కువైట్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్



ఇండియా ఘన విజయం సాధించింది



సుమారు 26 వేల మంది క్రీడాభిమానులు పాల్గొన్నారు



భారత్ ఘన విజయం సాధించడంతో వందేమాతరం పాటను ప్లే చేశారు



ఆనందంతో మునిగిపోయిన క్రీడాకారులు



పెనాల్టీ షూటౌట్ లో మ్యాచ్ గెలిచారు



ఇండియా మ్యాచ్ గెలవడంతో ఆనందకోలాహాల నడుమ స్టేడియం మార్మోగిపోయింది
