

గణేష్ ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా దర్బార్.



భాదపద్ర మాసంలో ఈ పండుగ వస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాలు ఈ ఉత్సవాలు జరుగుతాయి.



మహారాష్ట్రలో మాత్రం గణేష్ ఉత్సవాలు కాస్త భిన్నంగా నిర్వహిస్తారు.



మహారాష్ట్రలో ఉన్న లాల్బాగ్చా రాజా చాలా వినాయక ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది.



లాల్బాగ్చా రాజా అంటే లాల్బాగ్ రాజు. దీని వెనుక ఓ ప్రత్యేక కథనమే ఉంది.



1930లలో పారిశ్రామికీకరణ సమయంలో అక్కడి వస్త్ర కార్మికులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.



వస్త్ర కార్మికులు అందరూ అక్కడి గణపతి ని బప్పాను వేడుకున్నారు.



అప్పటి నుండి అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని బప్పా ఆశీర్వాదంగా భావించారు.



లాల్బాగ్చా రాజా విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతను కాంబ్లీ కుటుంబం తీసుకుంది.



1934 నుండి నేటి వరకు ఈ కుటుంబాలు లాల్బాగ్లోని గణపతి విగ్రహాన్ని తయారు చేసి వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి.
