Durgam Cheruvu: మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ తో సరికొత్త కళను సంతరించుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గజ్వేల్ విజయ లక్ష్మితో పాటూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రకరకాల మ్యూజిక్ లకు నీటి ధాలర విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఈ ఫౌంటెన్ స్థానికులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు అధికారులు.

Post Published By: Srikar Creator
Updated : 26 September 2023, 10:30 AM IST
1 / 15 \"Zoom\"దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద వాటర్ ఫౌంటేన్ ను ప్రారంభించిన మేయర్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.
2 / 15 \"Zoom\"ఫౌంటేన్ గురించి మాట్లాడుతున్న నగర మేయర్ గజ్వాల్ విజయలక్ష్మి
3 / 15 \"Zoom\"అద్భుతమైన కాంతులతో నీటి ధారల విన్యాసాలు
4 / 15 \"Zoom\"కన్నుల పండువగా సాగిన సాయంత్రం
5 / 15 \"Zoom\"పర్యాటక దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించారు
6 / 15 \"Zoom\"తెలంగాణను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి
7 / 15 \"Zoom\"రంగు రంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు
8 / 15 \"Zoom\"చూసేందుకు తరలి వచ్చిన నగరవాసులు
9 / 15 \"Zoom\"దిల్ షేప్ లో అలంకరించిన లైటింగ్
10 / 15 \"Zoom\"దాదాపు 60 మీటర్ల పొడవులో దీని నిర్మాణాన్ని చేపట్టారు
11 / 15 \"Zoom\"మారుతున్న మ్యూజిక్ కి అనుగుణంగా నీటి ధారలు కదులుతూ ఉంటాయి
12 / 15 \"Zoom\"ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకూ ఫౌంటెన్ షో ఉంటుంది
13 / 15 \"Zoom\"నగర వాసులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఇవి ఏర్పాటు చేశాన్న మేయర్
14 / 15 \"Zoom\"పర్యాటకాన్ని మరింత అభివృద్ది చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే
15 / 15 \"Zoom\"హైదరాబాద్ లో మాత్రమే కాకుండా అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు

Published : 
  • 26 September 2023, 10:30 AM IST