Narendra Modi: సిడ్నీలో మోదీ పర్యటన.. ప్రధాని ప్రసంగంతో కిక్కిరిసిన స్టేడియం..

భారత ప్రధాని నరేంద్రమోదీ సిడ్నీ నగరంలో పర్యటించారు. కుడోస్ బ్యాంక్ ఎరీనా లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ ని చూసేందుకు ఆస్ట్రేలియన్స్ తో పాటూ మన దేశానికి చెందిన వారు కూడా పాల్గొన్నారు. భారత ప్రధానికి అక్కడి ప్రజల్లో విశేష స్పందన లభించింది. అందరినీ ఆకట్టుకునేలా ప్రధాని మోదీ ప్రసంగించారు.

Post Published By: Srikar Creator
Updated : 24 May 2023, 1:09 PM IST
1 / 15 \"Zoom\"సిడ్నీ లోని ఎరీనా స్టేడియం బయట మోదీకి స్వాగతం పలికిన జనం
2 / 15 \"Zoom\"నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న ఆస్ట్రేలియా అధ్యక్షుడు
3 / 15 \"Zoom\"సభకు హాజరైన ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న మోదీ
4 / 15 \"Zoom\"మోదీ ప్రసంగం వినేందుకు కిక్కిరిసి పోయిన స్టేడియం
5 / 15 \"Zoom\"తమ సాంప్రదాయ పద్దతితో ఆశీర్వాదం అందించారు
6 / 15 \"Zoom\"ఇంతటి స్థాయిలో జనాలు తరలిరావడం ఇదే తొలిసారి
7 / 15 \"Zoom\"ఇరు దేశ ప్రధానులు చేయి చేయి కలిసి శాంతి సందేశాన్ని అందించారు
8 / 15 \"Zoom\"కుడోస్ బ్యాంక్ ఎరీనాలో వేదికపై మోదీ ప్రసంగం
9 / 15 \"Zoom\"ప్రసంగానికి హాజరైన భారతీయులు
10 / 15 \"Zoom\"సభా స్థలిలోనికి ఇద్దరు ప్రధానులు ఒక్కటిగా అడుగులు వేస్తూ అభివాదం చేస్తూ ప్రవేశించారు
11 / 15 \"Zoom\"భారత సంతతికి చెందిన పలువురు తమదైన వేషధారణలో కనిపించారు
12 / 15 \"Zoom\"మోదీ ప్రసంగాన్ని తన ఫోన్లో చిత్రీకరిస్తున్న యువతి
13 / 15 \"Zoom\"సిటీ ఆఫ్ పారామెటా శిలా ఫలకాన్ని ప్రారంభిస్తున్న మోదీ
14 / 15 \"Zoom\"విదేశాల్లో మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు
15 / 15 \"Zoom\"మైత్రితో మెలిగితే ప్రగతి సాధ్యం అంటూ పిలుపు

Published : 
  • 24 May 2023, 1:09 PM IST