Kadapa: టమాట కోసం స్థానికుల క్యూ బాట.. కిలో రూ. 50 కే అందిస్తున్న ఏపీ ప్రభుత్వం

టమాటాలు దేశీయ మార్కెట్లో రూ. 300 చేరువవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వాలు సబ్సిడీ ధరలకు టమాటాలు ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. స్థానిక రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో టమాటాలు రూ. 50 కే ఇస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు రెండుకిలోమీటర్ల మేరా క్యూ కట్టారు. వీటి ధరలు మరో నెల రోజుల పాటూ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 18 July 2023, 3:52 PM IST
1 / 10 \"Zoom\"టమాటా ధరలు మాట వినడం లేదు
2 / 10 \"Zoom\"కిలో రూ. 50 అనడంతో కొనేందుకు ఎగబడ్డ జనం
3 / 10 \"Zoom\"రెండు కిలోమీటర్ల మేర క్యూ కట్టిన స్థానిక ప్రజలు
4 / 10 \"Zoom\"రైతు బజార్ల ద్వారా  టమాటాలు సబ్సిడీ ధరకు ఇస్తున్న ప్రభుత్వం
5 / 10 \"Zoom\"కిలో రూ. 50 కి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు
6 / 10 \"Zoom\"మరో నెల రోజుల పాటూ ధరలు ఇలాగే పెరిగే అవకాశం ఉంది
7 / 10 \"Zoom\"దేశీయ మార్కెట్లో ఇప్పటికే కిలో 300 దాటిన ఎర్రబంగారం
8 / 10 \"Zoom\"బయటి మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న వర్తకులు
9 / 10 \"Zoom\"ఉదయం 5 గంటల నుంచే రైతు బజార్ కి చేరుకున్న జనం
10 / 10 \"Zoom\"రైతు బజార్లో టమాటాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు

Published : 
  • 18 July 2023, 3:52 PM IST