Tirupati: సాంస్కృతిక కార్యక్రమాలకు సరికొత్త వేదికగా కచ్చపి ఆడిటోరియం ప్రారంభోత్సవ ఫోటోలు

తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. కలెక్టర్ తోపాటూ పలువురు ఉన్నతాధికారులు పాల్గొని కళాకారులకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శ్రీనివాసుని పరిణయోత్సవం అందరినీ ఆకట్టుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 4 September 2023, 9:24 AM IST
1 / 14 \"Zoom\"తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభోత్సవం
2 / 14 \"Zoom\"హాజరైన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
3 / 14 \"Zoom\"వీణను వాయిస్తున్న వీణా వాణి
4 / 14 \"Zoom\"అనేక రకాల వాద్యాలను వాయిస్తున్న కళాకారులు
5 / 14 \"Zoom\"శ్రీనివాస కళ్యాణాన్ని నృత్య రూపంలో చేసి చూపించారు
6 / 14 \"Zoom\"పద్మావతి మెడలో మాంగళ్యధారణ చేస్తున్న శ్రీనివాసుడు
7 / 14 \"Zoom\"ఫోటోలు తీస్తున్న అభినయ్ రెడ్డి సతీమణి మోనీషా రెడ్డి
8 / 14 \"Zoom\"అద్భుతమైన ప్రదర్శనతో పులకరించిన ఆడిటోరియం
9 / 14 \"Zoom\"సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న చిత్రం
10 / 14 \"Zoom\"శ్రీనివాసుని పరిణయోత్సవాన్ని అద్భుతంగా చిత్రీకరించారు
11 / 14 \"Zoom\"భూమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడుతున్న తిరుపతి ఎంపీ
12 / 14 \"Zoom\"వేదికపై ప్రసంగిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి
13 / 14 \"Zoom\"ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు
14 / 14 \"Zoom\"కళాకారులకు జ్ఞాపికను అందించారు

Published : 
  • 4 September 2023, 9:24 AM IST