హైదరాబాద్లో ఉపాసన సీమంతం వేడుకగా నిర్వహించారు. ముందుగా అత్తమామల ఆశీర్వాదం తీసుకొని ఆతరువాత కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఫోటో దిగారు. ఈ వేడుకకు తమ కుటుంబ సభ్యులతో పాటూ మిత్రులు, శ్రేయోభిలాషులను ఆహ్వానించారు. మంచు లక్ష్మీ, సానియా మీర్జా, అల్లూ అర్జున్ తదితరులు పాల్గొని సందడిగా ఎంజాయ్ చేశారు.

కొణిదెల కుటుంబంలో వారసులు రాబోతున్నారు
కుటుంబ సభ్యులతో కలిసి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు
రామ్ చరణ్ అంటే ఉపాసనకు ప్రాణం
కుటుంబ సభ్యులతో పాటూ బంధు మిత్రులను కూడా ఆహ్వానించారు
మంచు లక్ష్మీ, సానియా మీర్జాతోపాటూ ఉపాసన మిత్రులు కూడా హాజరయ్యారు
తమ శ్రేయోభిలాషులతో కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు
ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది
రామ్ చరణ్ సందడిగా గడిపారు
ఈ కార్యక్రమానికి అల్లూ అర్జున్ హాజరయ్యారు
పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ప్రతిఒక్కరూ పార్టీకి హాజరై ఆశీర్వదించారు.