

వైజాగ్ లో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.



సహాయక చర్యలు చేపట్టిన అధికారులు



శిధిలాల క్రింద చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన పిల్లాలు



ఒక్కసారిగా కూలిపోవడంతో చుట్టు పక్కల ఇంటి వాళ్లు షాక్ కి గురైయ్యారు.



మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



శునకాలతో సంఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డాగ్ స్క్వాడ్స్



పదుల సంఖ్యలో క్షతగాత్రలు



తెల్లవారి కూలడంతో ఇంటి యాజమానులు నిద్రలో ఉన్నట్లు సమాచారం.



ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.



కుప్పకూలిన ప్రదేశంలో పోలీసులు, విపత్తు నియంత్రణా మండలి అధికారులు.
