REVANTH PAI NIGHA : రేవంత్ పై 24 గంటలు నిఘా.. 25 మందితో స్పెషల్ టీమ్

తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు బయటకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టార్గెట్ గా అప్పటి BRS ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 April 2024, 11:30 AM IST

Published : 
  • 12 April 2024, 11:30 AM IST

Exit mobile version