నామినేషన్ల స్వీకరణకు ఇంకా నెలాఖరు దాకా టైమ్ ఉండటంతో.. ప్రచారం కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి మూడు పార్టీలు. ప్రస్తుతం ఏపీలో నియోజకవర్గాల్లో టిక్కెట్లు ప్రకటించిన పార్టీల అభ్యర్థులు తప్ప.. మిగతా రాజకీయ నేతలంతా రెస్ట్ తీసుకుంటున్నారు.
