తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో శరత్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బోధన్కు చెందిన శరత్ రెడ్డి దంపతులకు లోకల్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కు మధ్య ఏడాదిలో వెలుగు చూసిన విభేదాల నేపథ్యంలో వారు పార్టీ వీడినట్టు తెలుస్తోంది.

Big shock to BRS in Nizamabad Sarath Reddy couple will resign from BRS and join Congress party