కర్ణాటక ఫలితాల తర్వాత అంతా రివర్స్ అయింది. బీజేపీ డీలా పడిపోయింది. కాంగ్రెస్లో జోష్ కనిపిస్తోంది. పార్టీలో భారీగా చేరికలు ఉంటాయి. బీఆర్ఎస్, కేసీఆర్ను ఢీకొట్టి.. కమలం సత్తా ఏంటో చూపిస్తామని భావించిన కాషాయం పార్టీ నేతలకు.. వరుస పరిణామాలు కషాయం మింగినట్లు చేస్తున్నాయి.
