Bandi Sanjay: తెలంగాణలో వ్యూహం మార్చిన బీజేపీ.. కమలం పార్టీకి ఇది మేలు చేసే ఛాన్స్ ఉందా ?

సీట్లు పెరిగాయ్ అంతే.. ఓట్లు కాదు అని కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై బీజేపీ విమర్శలు చేస్తున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ మొదలైంది. తెలంగాణలో అయితే మరింత గుబులు కనిపిస్తోంది కమలం పార్టీలో ! ఇలాంటి పరిస్థితుల మధ్య సరికొత్త వ్యూహానికి బీజేపీ నేతలు తెరతీశారు. దీనికి కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రే ఎగ్జాంపుల్ అనే చర్చ జరుగుతోంది. ఎంఐఎంతో బీఆర్ఎస్ కలిసిపోయి.. తెలంగాణలో హిందువులకు అన్యాయం చేస్తుందని చెప్పడమే ఈ యాత్ర లక్ష్యం అని బీజేపీ నేతలు అంటున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 17 May 2023, 3:49 PM IST

Published : 
  • 17 May 2023, 3:49 PM IST

Exit mobile version