రఘునందన్ రావును గెలుపు వరించడంతో దుబ్బాక కాషాయ కోటగా మారింది. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీష్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు సిద్దిపేట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దుబ్బాకలో యాక్టివ్గా ముందుకు సాగుతున్నారు.
