Daggubati Purandeswari: ఏపీలో జనసేన-బీజేపీ కలిసి వెళ్తాయా..? పురందేశ్వరి ఏం చెప్పారంటే..

ఏపీలో జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయని పురంధేశ్వరి తెలిపారు. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. అయితే టీడీపీతో పొత్తు, ఇతర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

Post Published By: narender Thiru
Updated : 17 November 2023, 7:11 PM IST

Published : 
  • 17 November 2023, 7:11 PM IST

Exit mobile version