సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి ,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు.