తమ సంస్థను టార్గెట్ గా చేసుకుని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఖండించింది. ఈ మేరకు సంస్థ.. వైఎస్ జగన్ కు లీగల్ నోటీసులు పంపింది.