ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు ముందు నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గ్లోబల్ పాలిటిక్స్ను శాసించే కూటమిని తెరపైకి తెచ్చారు.