Top story: యూరప్ను భారతే కాపాడాలి! భారీ ప్రాజెక్టులోకి ఇండియాకు ఆహ్వానం…రష్యా తర్వాత భారత్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రాన్స్…!
ప్రధాని మోడీ పారిస్ పర్యటన భారత్-ఫ్రాన్స్ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ టూర్లో మొత్తం 13 కీలక అంశాలపై ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది ‘జనరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఆన్ ది ఎక్స్ఛేంజ్ అండ్ ప్రొటెక్షన్