ఉమాకు ఈసారి కూడా కష్టమే..? ఎమ్మెల్సీల్లో జనసేన డామినేషన్…?
2024 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో సంచలనాలు ఏంటి అంటే.. మైలవరం నుంచి దేవినేని ఉమా పోటీ చేయకపోవడం. ఆయనను పక్కనపెట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు నాయుడు సీట్ ఖరారు చేయడం అప్పట్లో సంచలనమైంది.