Top story: దీనెమ్మ ట్విస్ట్.. సింగరేణి బొగ్గు వల్లే.. నేపాల్ వరదలు..? సింగరేణి వల్ల మంచు కొండలు కరిగిపోతున్నాయా..? పర్యావరణాన్ని వణికిస్తున్న షాకింగ్ నిజాలు..!

పైకి చూసేందుకు తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులకు, ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ పర్వతాలకు అస్సలు ఏమైనా సంబంధం ఉందా అనిపిస్తుంది కదా? కానీ పర్యావరణ శాస్త్రవేత్తల లేటెస్ట్ రీసెర్చ్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

Post Published By: dialnews
Updated : 2 September 2026, 9:04 PM IST

Published : 
  • 2 September 2026, 9:04 PM IST

Exit mobile version