రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆయా పార్టీలు విమర్శిస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా మరోసారి ఈ దాడులు జరగడంతో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి.
