parliament: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. వాడివేడిగా సాగనున్న చర్చ

ఈ సమావేశాల్లో 31 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ బిల్లుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడబోతున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 20 July 2023, 9:20 AM IST

Published : 
  • 20 July 2023, 9:20 AM IST

Exit mobile version